కొన్ని సంవత్సర తరువాత ఓల్డ్ రామచంద్రపురం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య మరియు సీసీ రోడ్ సమస్యలు పరిష్కరించినందుకు ఓల్డ్ రామచంద్రపురం వాసులు,మహిళలు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ కి హర్షం వ్యక్తం చేసారు.ఓల్డ్ రామచంద్రాపురం మరియు స్నేహ అపార్ట్మెంట్స్ వద్ద సుమారు 51.00 లక్షల సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్.దశలవారీగా డివిషన్లో ప్రతి ఒక్క కాలనీ లో సీసీ రోడ్ పనులు ప్రారంభం కానున్నాయి అని త్వరలోనే సమస్యలు లేని డివిజన్ గా తీర్చిదిద్దుతా అని కార్పొరేటర్ తెలిపారు.వారితో ఏఈ ప్రభు,మల్ల రెడ్డి,జైపాల్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,అమరేంధేర్ రెడ్డి,పురుషోత్తం రెడ్డి,రవి,సంజీవ రెడ్డి,సీఎం మల్లేష్,శ్రీనివాస్ రావు,లక్ష్మి నారాయణ,శ్రీకాంత్ రెడ్డి,కుమ్మరి,మహిపాల్ రెడ్డి,కుమ్మరి సత్యనారాయణ,కిరణ్ గౌడ్ తదితరులు.
Related Posts
Spread the love కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఋురదగుడా సమీపంలో బుధవారం రొడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలంలోని ఋురదగుడా సమీపంలో అదుపు తప్పి ఓ కెమికల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ…
Spread the love రైతులు, చదువురాని వృద్ధులే వాళ్ళ టార్గెట్ గ్రామీణ ప్రజలకు అందుబాటులో బ్యాంకుల సేవలు విస్తరించాలని సంకల్పంతో పాలకులు మారుమూల పల్లెప్రజలకు అందుబాటులో ఆర్థిక లావాదేవీలు జరగాలని విస్తరించిన మినీ బ్యాంక్ ల మోసాలు మాత్రం భారీగానే ఉన్నాయపిస్తున్నాయి.…
Spread the love జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర…
కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో శ్రీసీతారాములవారి విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్..
Spread the love
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు
Spread the love మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,షామిర్ పేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ కి, నామినేషన్ పత్రాలు అందజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి . ఈ…
Spread the love నామినేషన్ కు ముందు సర్వ మత ప్రార్థనలు…కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి,ఆవుల రాజీ రెడ్డి,మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,….భారీ మెజార్టీ తో గెలువబోతున్న నీలం మధు: మైనంపల్లి హన్మంత్ రావు…సర్వమతలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమే…అన్ని వర్గాల ప్రజల మద్దతు…
Spread the love అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను…
Spread the love బిజెపిలో చేరిన మక్తల్ నియోజకవర్గం నర్వ మండల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి కాషాయ…
Spread the love మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి , బట్టి జగపతి.
Spread the love మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.