హోరాహోరీగా కొనసాగనున్న సీనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీ

Spread the love


The Senior Shuttle Badminton Tournament will continue

హోరాహోరీగా కొనసాగనున్న సీనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి ఓపెన్ షటిల్ అండ్ బ్యాట్మెంటన్ టోర్నీ అండర్ _17 పూర్తయ్యాయి . క్రీడల్లో జిల్లా కలెక్టర్ కె శశాంక నిర్వాహకులు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావులు విజేతలైన వారికి మేమొంటో లు అందజేశారు.

అండర్ 19 సీనియర్స్ జాతీయ క్రీడాకారులు పోటీల్లో పాలుపంచుకొనున్నారు. జాతీయస్థాయి క్రీడాకారులు పేరు పొందిన అకాడమీలు ఈ క్రీడ పోటీలలో హాజరు కానుండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. క్రీడలను తిలకించేందుకు వీక్షకులు ఆడిటోరియంలో కిక్కిరిస్తున్నారు.

క్రీడాకారులకు అతిథులకు జిల్లా గ్రంథాలయం చైర్మన్ నవీన్ రావు ప్రత్యేక ఏర్పాటను చేస్తున్నారు. టోర్నీ తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి వ్యాపార వాణిజ్య వ్యక్తులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై నవీన్ రావు వాలంటీర్లకు సలహాలు సూచనలు చేస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page