SAKSHITHA NEWS

2లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే *

  గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని  పెద్దపాడు  గ్రామనికి  చెందిన  టి.సందీప్ s/o టి.రవి   కు  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 

2లక్ష రూపాయల LOC లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజయ్ భాస్కర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.