తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కమిటీని నియమించిన అధిష్టానం…

Spread the love

Telugu Desam Party appoints Telugu Youth State Committee

తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కమిటీని నియమించిన అధిష్టానం…

సత్యవేడు నియోజకవర్గం -వరదయ్యపాలెం కు చెందిన పవన్ కుమార్ కు రాష్ట్ర తెలుగు యువత కమిటీలో చోటు..

హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 35 మందితో కూడిన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కమిటీని నియమించి నా అధిష్టానం… అందులో సత్యవేడు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వరదయ్యపాలెం కు చెందిన పవన్ కుమార్ కు చోటు దక్కడం గమనార్హం….

ఏది ఏమైనా
ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ నేను అర్హుడిగా భావించి కీలక సమయంలో తనకు ఈ బాధ్యతను ఇచ్చిన చంద్రబాబు నాయుడు కి, లోకేష్ కి, అమర్నాథ్ రెడ్డి కి, గౌనివారి శ్రీనివాసులు కి, పులివర్తి నాని కి, మాజీ ఎమ్మెల్యే హేమలత కి, నరసింహ యాదవ్ కి, శ్రీరామ్ చిన్న బాబు కి, హెలెన్ హేమలత కి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కుమార్… పార్టీ బలోపేతానికి తన శాయశక్తుల పనిచేస్తానని తెలిపారు

Related Posts

You cannot copy content of this page