తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం

Spread the love




Telangana State Govt.’s prestigious Kanti Velugu program

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో సృజన వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైసమ్మ నగర్ బి బ్లాక్ కమిటీ హాల్ లో కంటి వెలుగు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని ప్రారంభించారు .

జగన్ మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కంటి సమస్యలు ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు.

కోరారు ఈ కార్యక్రమంలో.CO కిషోర్ .అధ్యక్షులు పిల్లి ఆంజనేయులు జనరల్ సెక్రటరీ బండారి రవీందర్ రెడ్డి కోశాధికారి సంతోష్ . పాపిరెడ్డి. నర్సింగ్. తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page