ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రజినీ కాంత్‌ మరియు హీరో అజిత్

కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదుMRPS మంద కృష్ణ మాదిగ

తెలంగాణలో ఎంపీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందని MRPS వ్యస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం స్థానికంగా బాలాజీ గ్రాండ్లో విలేకరుల సమీవేశం లో మాట్లాడుతూ మూడు ఎంపీ స్థానాల్లో ఒకటి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్కె దెబ్బ…

మన నీళ్లు.. మన హక్కు

ఛలో నల్లగొండ జై తెలంగాణ! జైజై తెలంగాణ!! కృష్ణ నది జలాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,చిట్ల…

సమాచారం హక్కు ఎంపిక లో ఒక ముస్లిం మహిళకు అవకాశం

అందులోనూ సమాజం పట్ల మంచి అవగాహన,ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించే మంచి వ్యక్తిత్వం ఉన్నా సీనియర్ జర్నలిస్ట్ NTV రెహానా ను RTI COMMISSIONER గా ఎంపిక చేసినందుకు ముస్లిం సమాజం నుండి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి*

జగనన్న శాశ్వత భూహక్కు పాటూరులో రైతులకు భూ రక్షా — భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎలక్షన్లకు ముందు పగటివేషగాళ్ళు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి

తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే సీపీఐ, సీపీఎం

తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే.సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నేడు షాపుర్ నగర్ లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాఫ్ వద్ద…

తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే.సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్.

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నేడు షాపుర్ నగర్ లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాఫ్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారతదేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న…

భూ హక్కు రీసర్వే వేగవంతం కొరకు ట్యాబులను పంపిణి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి* : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకము సమగ్ర రీ సర్వే వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన మన తిరుపతిలోని 102 సచివాలయాలకు శ్యామ్ సంగ్ గ్యాలక్సి ట్యాబులను అందించడం…

సమాచార హక్కు చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన పెంపొందించాలి.

People should be fully aware of the Right to Information Act. సమాచార హక్కు చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన పెంపొందించాలి. -రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. గుగులోత్ శంకర్ నాయక్ సాక్షిత ఉమ్మడి…

విద్యార్థులు సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహన

Students have thorough understanding of Right to Information Act విద్యార్థులు సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలి. సమాచార హక్కు చట్టం కమిషనర్. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విద్యార్థులు సమాచార హక్కు చట్టంపై…

You cannot copy content of this page