2024 ఏపీ రాజకీయ ఎలక్షన్..ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయి అంటున్న ..రాజకీయ విశ్లేషకులు… వైస్సార్ సీపీ పార్టీ సీట్లు ఎనౌన్స్ చేసి.. సిద్ధం…అంటూ ప్రజలలోకి బలం గా వెళుతున్న నేపథ్యం లో … టీడీపీ, జనసేన,బీజేపీ..పొత్తు లో భాగం గా కొలిక్కి…
నాడు వెలవెల బోయిన పల్లెలను నేడు పచ్చని పల్లెలుగా కళకళలాడే విధంగా రూపకల్పన చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. పట్నంలో ఉండే లీడర్ కావాలా…. మీ అందరి మధ్య ఉండే ఎమ్మెల్యే కావాలా……
ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ఏ విధంగా చించి వేస్తున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి ఓన్లీ…
అభివృద్ధిలో తిరుపతి ప్రత్యేక దృష్టి- నగర మేయర్ డాక్టర్ శిరీషఅభివృద్ధి లక్ష్యం, నగరంలో ఎటు చూసినా మౌలిక సదుపాయాలు- కమిషనర్ హరిత సాక్షిత : చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన…
సాక్షిత : బిసి ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ లు హెచ్చరించారు. బుధవారం మంత్రి తలసాని…
బోనాల ఉత్సవాలు జరిగిన విధంగా ఏ రాష్ట్రంలోనూ ఏ ఉత్సవాలు జరగవని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.
పటాన్చెరువు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో నిర్వహించిన బోనాల మహాత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు,అనంతరం నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు,బోనాల ఉత్సవ నిర్వాహకులు క్రేన్ సహాయంతో నీలం మధు ముదిరాజ్ కు భారీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘… ‘రాగి జావా‘ అందించే కార్యక్రమం, డిజిటల్ క్లాస్ రూంలు ప్రారంభం… ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ… వివిధ పాఠశాలల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది…
వేసవి ప్రత్యేక, రెగ్యులర్ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి.
వేసవి ప్రత్యేక, రెగ్యులర్ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: వేసవి ప్రత్యేక, రెగ్యులర్ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే…
మార్కాపురం పట్టణం. చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనను మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయం చేసిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు – మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి * మార్కాపురం మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి జవహర్ నగర్ లోని స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.…
సాక్షిత : క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో క్యూ…