ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు

సాక్షిత హుజూరాబాద్‌: ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ…
Whatsapp Image 2024 01 11 At 11.53.39 Am

ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు

గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు…

ప్రగతి యాత్ర‘కు ప్రజా ఆదరణ…

110వ రోజు ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 131 డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 110వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా మహేంద్ర…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి దశ భారత్ జోడో యాత్రకు శ్రీకారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి దశ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు జోడో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగానే కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో…

కేదార్ నాధ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత

రిషికేశ్‌: కేదార్‌నాథ్‌ యాత్రకు రిషికేశ్‌, హరిద్వార్‌లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. గఢ్‌వాల్‌ హిమాలయ సానువుల్లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులను…

ఎమ్మెల్యే ‘ప్రగతి యాత్ర‘కు అడుగడుగునా జన నీరాజనం.

39వ రోజు సూరారం తెలుగుతల్లి నగర్, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన…స్థానిక నేతలు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర… సాక్షిత : ప్రజలతో మమేకమై ‘ప్రగతి యాత్ర‘ పేరిట 39వ రోజు పర్యటిస్తున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

45 రోజుల శ్రీరామ్ విజయోత్సవ యాత్రకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

45 days of Sri Ram Vijayotsava Yatra Minister Errabelli Dayakar Rao 45 రోజుల శ్రీరామ్ విజయోత్సవ యాత్రకుమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆహ్వానించిన ఇస్కాన్ ప్రతినిధులు సర్వేజన సుఖినోభవంతు: అనే లోకహితంతో ప్రతి జిల్లాలో 45 రోజుల…

భారత్ జోడో యాత్రకు తరలిరండి…

భారత్ జోడో యాత్రకు తరలిరండి… న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రజలంతా పాల్గొనాలని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై…

You cannot copy content of this page