ఆదివాసీ గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు , పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలి. తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి సిపిఎం మంచిర్యాల జిల్లా బృందం వినతి. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కోయపోచం గూడెం ఆదివాసీ గిరిజనులు…
వినుకొండ లో ప్రభుత్వ భూములకు దొంగ దారిన అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు.. పెద్ద మొత్తంలో మూడుపులు.. సెలవు పై వెళ్ళిన సబ్ రిజిస్టర్.. ఇన్చార్జి తోనే రిజిస్ట్రేషన్లు కొనసాగింపు.. పల్నాడు జిల్లా. వినుకొండపట్టణం వినుకొండ లో రాత్రి 8 గంటల సమయం లోసబ్…
వినుకొండ లో ప్రభుత్వ భూములకు దొంగ దారిన అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు.. పెద్ద మొత్తంలో మూడుపులు.. సెలవు పై వెళ్ళిన సబ్ రిజిస్టర్.. ఇన్చార్జి తోనే రిజిస్ట్రేషన్లు కొనసాగింపు.. పల్నాడు జిల్లా. వినుకొండపట్టణం వినుకొండ లో రాత్రి 8 గంటల సమయం లోసబ్…
చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి— ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే గ్రామాల్లోని మా భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు— విలేకరుల సమావేశంలో బాధితుడు దేశ సైనికుడు దోమల ఉపేందర్ రావు…
Agrarian land survey program in Angaluru village *సాక్షిత : * వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం అంగలూరు గ్రామం నందు అగ్రహార భూములకు నిర్వహించిన సర్వే కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు…
Provide access to the lands given to Dalits in the old arcade పాత ఆర్కాడులో దళితులకు ఇచ్చిన భూములకు దారి సౌకర్యం కల్పించండి. సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ ఆ భూమికి దారి…