ప్రజాదర్బార్ లో సీపీఐ నాయకులు వినతి. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ప్రజాదర్బారుకు కుత్బుల్లాపూర్ మండల నాయకులు పాల్గొని గత ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ మండలం లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని బిఆర్ఎస్ నాయకులు కబ్జాచేశారని, ఇప్పుడు…
సీపీఐ, సీపీఎం కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్. బహదూరపల్లి లోని డబల్ బెడ్రూంలను నేడు ప్రారంభోత్సవం సందర్భంగా అప్లై చేసుకున్న ప్రతిఒక్కరిని పరిశీలించకుండా కొంతమందికి మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు డబల్ బెడ్రూంల ప్రారంభోత్సవం సందర్భంగా ధర్నా…
KCR is the only Chief Minister who supports the poor in all ways… పేదలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్… మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం… జగద్గిరిగుట్టలో 1053 మందికి పింఛన్ల పంపిణీలో…