కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం…
తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని…
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వరకు మొత్తం 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి గాను తిరుపతి, తిరుమలలోని 10కేంద్రాలలో ఈ నెల 22నుంచి 4,23,500టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి…
పంచమితీర్థం నాడు విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం తిరుచానూరులో …. అనంతరం తిరుమల నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శ్రీవారి ఆలయ…
తిరుపతి :అక్టోబర్ 04తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న మంగళవారం శ్రీవారిని 79,365…
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ తిరుపతి :సెప్టెంబర్ 23వీకెండ్ రానే వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు శనివారం 31 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.…
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది తిరుపతి:సెప్టెంబర్ 14తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని…
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :ఆగస్టు 09తిరుమలలో భక్తుల రద్దీ నేడు బుధవారం కొనసాగుతోంది. స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని మంగళవారం…
Drone commotion in Tirumala తిరుమలలో డ్రోన్ కలకలం.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి కలకలం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు.…
Golden Chariotsavam in Tirumala తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి…