సీక్రెట్ భూగర్భ బంకర్ను నిర్మిస్తున్న మెటా అధినేత స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేలా నిర్మాణం నిర్మాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కార్మికులను తొలగించిన జుకర్ బర్గ్ ఒప్పందాలు కుదుర్చుకొని సీక్రెట్గా పనులు చేయిస్తున్న ఫేస్బక్ వ్యవస్థాపకుడు హవాయి…
ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని కూడా…
ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్…
రూ.6.30 కోట్లతో 5 గ్రామాల రోడ్డు కష్టాలు తీరుస్తున్నాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 88 తాళ్లూరు నుంచి పెదపాలెం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు పూర్తి చేస్తున్నామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు…
కంచికచర్ల పట్టణంలో రూ.1.04 కోట్లతో పూర్తి చేసుకున్న 33 KV విద్యుత్తు లైన్ షిఫ్టింగ్ ను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..…
ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు – శ్రీవారి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలు – కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు – టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తిరుమల, 2024 జనవరి 29: 2024-25 ఆర్థిక సంవత్సరానికి…
సాక్షిత : తాండూరు పట్టణంలోని 12వ వార్డు పాతకుంటా పార్కులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవతో మంజూరైన 6 కోట్ల రూపాయల TUFIDC ప్రత్యేక నిధులతో చెప్పటబోయే అభివృద్ధి పనులను తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు…
నగరంలో వాడ వాడ పువ్వాడ.. రూ.12 కోట్లతో వి డి ఎఫ్ టెక్నాలజీ తో సీసీ రోడ్లు మంజూరు. రూ 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం. 29,30 వ డివిజన్లలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి పువ్వాడ…
రూ.1.48 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని వొక్షిత్ హిల్ వ్యూ కాలనీలో రూ.64 లక్షలు, షిర్డీ హిల్స్ కాలనీలో రూ.84 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భడ్రైనేజీ నిర్మాణ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో రూ.7 కోట్ల వ్యయంతో చేపడుతున్న క్రీడా సముదాయంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఇండోర్ క్రికెట్, ఫుట్ బాల్ కోర్టులు, 5 షటిల్ కోర్టులు, బాస్కెట్…