ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలని…
EB నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిన చాలా ఉపయోగకరమైన సమాచారం:AC యొక్క సరైన ఉపయోగంఎండాకాలం ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండీషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరించండి. చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద ఏసీలు నడపడం అలవాటు…
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు.. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10…
Book reading is one of the habits of successful leaders of the world. పుస్తక పఠనం ప్రపంచంలోని విజయవంతమైన నాయకుల అలవాట్లలో ఒకటి… “స్పీక్ ఏ బుక్” కాంపిటీషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్…
భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని…