ఆల్ ఇండియా లెవెల్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ 2nd లెవెల్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నందిగామ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు .. విద్యార్థులు తమ లక్ష్య సాధన కోసం ఏకాగ్రత, పట్టుదలతో చదువుకోవాలి : MLC డాక్టర్ మొండితోక…
నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని ఇటీవల నందిగామ డివిజన్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి. రవి కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు .. అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లా…
MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరులపాడు తహసీల్దార్ (MRO) కె. రాజ కిషోర్ .. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరులపాడు తహసీల్దార్(MRO) కె. రాజ కిషోర్ ..…
గండేపల్లి – కొణతాలపల్లి గ్రామాల్లో “జగనన్న ఆరోగ్య సురక్ష” కేంద్రాలను సందర్శించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
సాక్షిత: జగనన్న ఆరోగ్య సురక్ష – ప్రజలందరికీ ఆరోగ్య రక్ష.. మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ..రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్య బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది : MLC డాక్టర్ మొండితోక…
నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
గతంలో ఏ రాజకీయ నాయకుడు.. ఏ పార్టీ.. ఏ ప్రభుత్వం కూడా.. ఏర్పాటు చేయని విధంగా.. నందిగామలో MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ , MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు…
సికింద్రాబాద్ సాక్షిత: సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ఈరోజు రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యుత్తమ పనితీరును నమోదు చేయడంద్వారా వివిధరంగాలలో విభిన్న విభాగాలలో అసాధారణమైన పనితీరును…
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డీన్) ప్రొఫెసర్ కె. మధుబాబు
NTR జిల్లా / నందిగామ టౌన్ :ది.03-04-2023(సోమవారం) .. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డీన్) ప్రొఫెసర్ కె. మధుబాబు నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలకు…
ప్రయాణీకుల ఆదాయంలోమొదటిసారిగా చరిత్ర రూ.5,000 కోట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
ప్రయాణీకుల ఆదాయంలోమొదటిసారిగా చరిత్ర రూ.5,000 కోట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్*సాక్షిత సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో రూ.5000కోట్ల ఆదాయాన్నిఆర్జించిఒక ప్రధాన మైలురాయిని సాధించింది.జోన్ లో ప్రయాణీకుల ద్వారా…
సికింద్రాబాద్,బేగంపేట్ రైల్వే స్టేషన్ల ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
సికింద్రాబాద్,బేగంపేట్ రైల్వే స్టేషన్ల ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సాక్షిత సికింద్రాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ డివిజన్లోని బేగంపేట…
Arun Vijay’s action crime thriller ‘Akrosham’ is releasing on December 9 on a grand scale. డిసెంబర్ 9న భారీ లెవల్లో విడుదలవుతున్న అరుణ్ విజయ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’ వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ…