ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం..

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం.. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటాం.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. 2023 డిసెంబర్…

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం సాక్షిత ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ అన్నారు.…

ఆ పింఛన్లు రద్దు చేస్తాం: పొంగులేటి

We will cancel those pensions: Ponguleti ఆ పింఛన్లు రద్దు చేస్తాం: పొంగులేటితెలంగాణలో గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల…

మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం

నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు,…

సూర్యాపేట ను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తాం

ఫ్యాషన్ రంగంలో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట …… సాక్షిత : ఫ్యాషన్ రంగంలో నగరాల దీటుగా సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందుతుందని,సూర్యాపేట జిల్లాను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు.…

రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తాం

200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన పనిలేదుసంఘం బండ పూర్తి చేస్తాం ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం చేపట్టింది కృష్ణ,గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డిమక్తల్ సభలో డిప్యూటీ సీఎం…

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం.

రంగారెడ్డి జిల్లా మంత్రి .దుద్దిల శ్రీధర్ బాబు అదేశాలమేరకు నియోజకవర్గ అభివృద్ధికి పక్క ప్రణాళికలు సిద్ధం చేయండి.. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీమతి.స్నేహ శబరిష్ ని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్…

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మూడు…

చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ

నంద్యాల మండలం చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకుకృషి చేస్తామని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం చాబోలు గ్రామంలో 30లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, ఎంపీలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే,…

ఫిబ్రవరి 8న ఫైనల్ ఓటర్ జాబితా విడుదల చేస్తాం: వికాస్ రాజ్

హైదరాబాద్:తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించ నున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించు కోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్‌ చేశారు.…

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో…

ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని…

పార్లమెంటుపై డిసెంబర్ 13 లోగా దాడి చేస్తాం: గురుపత్వంత్ సింగ్

హైదరాబాద్:ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌, ఎస్ఎఫ్‌జే సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్‌ తాజాగా మరోసారి బెదిరిం పులకు పాల్పడ్డాడు. ఈనెల 13 లేదా ఒక్కరోజు ముందు రోజైనా పార్ల మెంట్‌పై దాడి చేస్తామని హెచ్చరించాడు ఈ…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల ఋణమాఫీ చేస్తాం

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల ఋణమాఫీ చేస్తాం బిఆర్ఎస్ పార్టీ నుండి 100 మంది మహిళలు,యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

మనం చేసేదే చెప్తాం,చెప్పింది చేస్తాం: ఎమ్మెల్యే కందాళ….

సాక్షిత : కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ బొక్క నర్శింహ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి * ఈ సందర్భంగా నర్శింహ రెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ ప్రయాణం *ఎమ్మెల్యే…

దుండిగల్ గ్రామస్థులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 10శాతం ఈ నెల 27న నిరుపేదలకు పంపిణి చేస్తాం

దుండిగల్ గ్రామస్థులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 10శాతం ఈ నెల 27న నిరుపేదలకు పంపిణి చేస్తాం :ఎమ్మెల్యే వివేకానంద.మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 2వ విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి గురువారం జరుగనుంది. ఈ…

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.

స్పందన కార్యక్రమానికి 107 ఫిర్యాదులు . *సాక్క్షిత కర్నూల్ జిల్లా. : స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్…

రంజాన్‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

రంజాన్‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సాక్షిత : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌కు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ…

మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పినకు కృషి చేస్తాం వికారాబాద్ ఎమ్మెల్యే

మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పినకు కృషి చేస్తాం : వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని కూరగాయల బీట్లు జరిగే…

ఈ నెల 10న భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం

ఈ నెల 10న భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం సాక్షిత : ఈ నెల 10న భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఆమె…

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

We will investigate and do justice according to law … District SP Siddharth Kaushal IPS విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ .[సాక్షిత కర్నూల్ జిల్లా… స్పందన…

కర్ణాటక రాష్ట్రంలో BRS పార్టీ బలోపేతం చేస్తాం:

BRS party will strengthen in Karnataka state కర్ణాటక రాష్ట్రంలో BRS పార్టీ బలోపేతం చేస్తాం: నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా మరియు తాలూక కేంద్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ రాజకీయ పార్టీ…

ప్రణాళిక బద్దంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే

We will work for the development of villages according to the plan: Vikarabad MLA ప్రణాళిక బద్దంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్…

డిపాజిట్ గోల్ మాల్ బాధితులకు న్యాయం చేస్తాం.. తన్నీరు

Justice will be given to the victims of Deposit Gol Mall.. Tanniru తన్నీరు నాగేశ్వరరావు, సహకార శాఖ జిల్లా అధికారులు, ఎమ్మెల్యే వంశీ మోహన్,ఆత్కూరు సహకార సంఘంలో..డిపాజిట్ గోల్ మాల్ బాధితులకు న్యాయం చేస్తాం.. తన్నీరు గన్నవరం…

‘పఠాన్’ థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందే పాటలను విడుదల చేస్తాం: ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌

Songs to be released before ‘Pathan’ theatrical trailer: Director Siddharth Anand ‘పఠాన్’ థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందే పాటలను విడుదల చేస్తాం: ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌ * ట్రైల‌ర్ కంటే ముందే పాట‌ల‌ను విడుద‌ల చేసి సినిమాపై…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE