ప్రజా గోస -బీజేపీ భరోసా అనే కార్యక్రమం సందర్బంగా, తాండూర్ పట్టణము లో అధ్యక్షులు సుధర్షన్ గౌడ్ స్థానిక TSRTC బస్టాండ్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణం బస్టాండ్ డా!!అంబేద్కర్ విగ్రహం సమీపమున బీజేపీ…
బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ కామేపల్లి మండలం హరిశ్చంద్రాపురం గ్రామంలో బొడ్రాయి, ముత్యాలమ్మ, పోతురాజు, అభయాంజనేయ స్వామి దేవతల విగ్రహాలు అంగరంగ…
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా నిజాంపేట్ గ్రామ పంచాయితి కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సెలబ్రెషన్స్ పార్క్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ నిర్వాహకులు బోని శివ,సాయి ప్రసన్న…
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని రేపటి నుండి నియోజకవర్గంలో చేపట్టబోయే ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం యొక్క వివరాలు వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్…
రాగిజావ ప్రారంభోత్సవ కార్యక్రమంప్రకాశం జిల్లా త్రిపురాంతకం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల త్రిపురాంతకం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాగిజావ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు , కోట్ల సుబ్బారెడ్డి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ…
మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణారావు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 బస్తీ దవాఖాన వద్ద ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షా కార్యక్రమంలో పాల్గొని…
సిఐటియు, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో సూపర్ మ్యాక్స్ కార్మికుల 9నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించాలని షాపూర్ నగర్ సాగర్ హోటల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ…
పల్నాడు జిల్లా. వినుకొండ పట్టణం అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు-పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసన సభ్యులు జి.వి.ఆంజనేయులు . పవిత్రమైన శాసన సభలో దళిత శాసన సభ్యుడు డోలా బలవీరాంజనేయ స్వామి పై వైసిపి వాళ్ళు…
మియాపూర్ డివిజన్ పరిధిలోని HMT స్వర్ణపురి కాలనీ లో గల శ్రీ సాయి బాబా దేవాలయం లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్…