స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక కాణిపాకం

Spread the love

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం

శ్రీ స్వామి వారిని దర్శించుకున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని , స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, మాజీ చైర్మన్ మణి నాయుడు, స్థానిక నాయకులు, తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page