అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

Spread the love

State Religious Affairs Minister Indrakaran Reddy visited Jogulamba Ammavari in Alampur.

దసరా నవరాత్రుల సందర్భంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

  • స్వాగతం పలికిన శాలువా, పూష్పగుచ్చాంతో జెడ్పి చైర్ పర్సన్ “సరిత తిరుపతయ్య” సన్మానం చేశారు

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకం నిర్వహించారు..దసరా నవరాత్రుల్లో భాగంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు..

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు నిర్వహించారు..దసరా నవరాత్రుల సందర్భంగా ప్రజలు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే అబ్రహం కోరారు…ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాయకులు ఉన్నారు..

Related Posts

You cannot copy content of this page