తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తో కలిసి బోర్డు మీటింగ్ లో చర్చించారు. ఖమ్మం ఫోర్ట్ రోప్ వే ఏర్పాటుపై ఉన్నదా బోర్డు మీటింగ్ లో చర్చించి, 29 మరల వ్యయంతో 15 మాసాలలో పూర్తిచేయాలని నిర్ణయించారు. మరియు పర్యాటక అభివృద్ధి అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్యలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తోపాటు టూరిజం శాఖ కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్ , తెలంగాణ పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండి ప్రకేష్ రెడ్డి , ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ , తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కోర్ట్ మెంబర్స్ మరియు పర్యాటక శాఖ అధికారులు…!!
తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ
Related Posts
రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్
SAKSHITHA NEWS రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్ సాక్షిత వనపర్తి జనవరి 18 వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అండర్…
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం
SAKSHITHA NEWS గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందాలి తాటిపాముల గ్రామంలో70 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన సిసి రోడ్డు నిర్మాణం చెరువు కట్ట బలోపేతం పంట కాలువల మరమ్మత్తులకు ప్రత్యేక చర్యలు _*…