శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సీ59 ప్రయోగం (‘ప్రోబా-3’ మిషన్) విజయవంతమైంది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ59.. విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని ఈఎస్ఏ తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ సోమ్నాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు.
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సీ59 ప్రయోగం (‘ప్రోబా-3’
Related Posts
ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు
SAKSHITHA NEWS ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు! ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కానున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.…
ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాల కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు
SAKSHITHA NEWS అమరావతి తే.17–01–2025 దీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార…