సాక్షిత : దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జిఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్, రాష్ట్రంలో వరదలు తదితర అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం లోక్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమం లో అల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజే జేమ్స్ ,డిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్ ముదిరాజ్ ,సువారి శ్రీనివాస్,శ్రీధర్ రెడ్డి,సిద్దనోల సంజీవరెడ్డి ,పండరి రావు ,గణేష్ ,సంతోష్ ముదిరాజ్ వేణు కుమార్మరియు మహిళా నాయకులు ,యువజన నాయకులు ,NSUI నాయకులు పాల్గొన్నారు
Related Posts
Spread the love దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక…
Spread the love శంకర్పల్లి పట్టణ పరిధిలో బుధవారం 2కే రన్ స్వీప్ కార్యక్రమం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిందని కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఐ ఓట్ ఫర్ స్యుర్ అనే నేపథ్యంలో పురపాలక సంఘం…
Spread the love శంకర్పల్లి మండలం శేరిగూడెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర…
Spread the love కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు…
Spread the love పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు…
Spread the love భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని మాడుగుల హరీష్ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న…
Spread the love కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఋురదగుడా సమీపంలో బుధవారం రొడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలంలోని ఋురదగుడా సమీపంలో అదుపు తప్పి ఓ కెమికల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ…
Spread the love రైతులు, చదువురాని వృద్ధులే వాళ్ళ టార్గెట్ గ్రామీణ ప్రజలకు అందుబాటులో బ్యాంకుల సేవలు విస్తరించాలని సంకల్పంతో పాలకులు మారుమూల పల్లెప్రజలకు అందుబాటులో ఆర్థిక లావాదేవీలు జరగాలని విస్తరించిన మినీ బ్యాంక్ ల మోసాలు మాత్రం భారీగానే ఉన్నాయపిస్తున్నాయి.…
Spread the love జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర…