బాపూజీ వృద్ధాశ్రమంలో శానం నరేంద్రనాథ్ తృతీయ వర్ధంతి కార్యక్రమం.
(పల్నాడు జిల్లా)చిలకలూరిపేట: పట్టణంలోని జాగు పాలెంకుచెందిన శానం నరేంద్రనాథ్ తృతీయ వర్ధంతి సందర్భంగా బాపూజీ వృద్ధాశ్రమంలో మిత్ర బృందం ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో తోట మల్లికార్జున రావు, ఉమ్మడి గుంటూరు జిల్లా బ్లూ క్రాస్ మెంబర్ సురేష్ కుమారు,కఠారి సుధాకర్, అన్నపరెడ్డి నాగేశ్వరరావు, (పెయింటింగ్ కాంట్రాక్టర్) ప్రగాడ రాజశేఖర్,చెందు కిషోర్, కాసా భార్గవ్ మరియు జగపాలెం యూత్ పాల్గొన్నారు
బాపూజీ వృద్ధాశ్రమంలో శానం
Related Posts
ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు
SAKSHITHA NEWS ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు! ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కానున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.…
ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాల కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు
SAKSHITHA NEWS అమరావతి తే.17–01–2025 దీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార…