బాలాజీ నాయక్ తో కలిసి రోడ్స్, డ్రైనేజీ సమస్యలను, SNDP నాలా ,మంజీర నీటి పైప్ లైన్, చెరువు అభివృద్ధి

Spread the love

సాక్షిత : ప్రగతి యాత్ర కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తో కలిసి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు , *సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి * 20వ డివిజన్ పరిధిలో KGM కాకతీయ నగర్ మరియు SVS అభరణ కాలనీలలో స్థానిక కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి రోడ్స్, డ్రైనేజీ సమస్యలను, SNDP నాలా ,మంజీర నీటి పైప్ లైన్, చెరువు అభివృద్ధి సమస్యలపై పర్యవేక్షించి పరిశీలించారు. ఆనంతరం కాలనీ వారు ఏర్పాటు చేసిన సమవేశంలో పాల్గొని కాలనీల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది


ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ , కార్పొరేటర్లు విజయలక్ష్మీ సుబ్బారావు , చిట్ల దివాకర్ , గాజుల సుజాత , ఆగం రాజు ముదిరాజ్ , కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీమ్ , NMC బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్ , సుబ్బారావు , శ్రీనివాస్ , NMC బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి , బిసి సెల్ ప్రధానకార్యదర్శి దశరథ్ , స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి , స్ధానిక డివిజన్ మహిళా అధ్యక్షురాలు సంధ్య రాణి , 14వ డివిజన్ ప్రెసిడెంట్ బొబ్బా శ్రీనివాస్ రావు ,NMC ఉన్నత అధికారులు మరియు ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు , స్తానిక డివిజన్ కాలనీల అసోసియేషన్ సభ్యులు చాయలక్ష్మి , ప్రతిమ ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page