నిరసన కార్యక్రమం

Spread the love

పల్నాడు జిల్లా.

వినుకొండ పట్టణం

అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు-పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసన సభ్యులు జి.వి.ఆంజనేయులు .

పవిత్రమైన శాసన సభలో దళిత శాసన సభ్యుడు డోలా బలవీరాంజనేయ స్వామి పై వైసిపి వాళ్ళు దాడిచేసినందుకు నిరసనగా పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీ.వీ సురేష్ బాబు అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమములో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ ఆంజనేయులు గారు పాల్గొనీ ముందుగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page