రక్షణ సువార్త స్వస్థత ఉజ్జీవ సభ

Spread the love

కోట్ పల్లి మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో నిన్న రాత్రి క్రైస్తవ సోదరులు నిర్వహించిన రక్షణ సువార్త స్వస్థత ఉజ్జీవ సభ కార్యక్రమానికి హాజరైన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఎమ్మెల్యే తో పాటు కోట్ పల్లి మండలం, BRS పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ అనిల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రైస్తవ సోదర, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Compare