డిసెంబర్ 2న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణం భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,పోలీస్ ఉన్నత అధికారులతో కలిసి బాచుపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ విశ్వవిద్యాలయం, పోలీస్ అధికారులతో ఏర్పాట్ల గురించి చర్చించి,అనంతరం సభ స్థలం,పార్కింగ్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది.ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఎన్ఎంసి,మరియు పోలీస్ అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎసిపి శ్రీనివాసరావు, సీఐ ఉపేందర్,తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు వెలుదండ నిత్యానందరావు,రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు,ఇతర ముఖ్య అధికారులు,ఎన్ఎంసి అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 2న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
Related Posts
రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్
SAKSHITHA NEWS రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్ సాక్షిత వనపర్తి జనవరి 18 వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అండర్…
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం
SAKSHITHA NEWS గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందాలి తాటిపాముల గ్రామంలో70 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన సిసి రోడ్డు నిర్మాణం చెరువు కట్ట బలోపేతం పంట కాలువల మరమ్మత్తులకు ప్రత్యేక చర్యలు _*…