ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవ o

Spread the love
Police Martyrs Day program started at Indira Gandhi Municipal Stadium

విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమైన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం.

సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు.

“అమరులు వారు” అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.

విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించిన సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి.

అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం జగన్.

రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.

Related Posts

You cannot copy content of this page