బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ…
బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… •సాక్షిత : ఇప్పుడు ఎన్నికల్లేవు. గ్రామాల్లోకి వెళ్లి పేదల బాధలు తెలుసుకుని రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పడంతో ఏడాది నుండి తిరుగుతున్నం. బాధలు తెలుసుకునేందుకు.. పేదలను ఆదుకోవడానికే ఇక్కడికి వచ్చినం….…