చేదూరి సాల్మన్ రాజు కి నివాళులర్పించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు

చేదూరి సాల్మన్ రాజు కి నివాళులర్పించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం పట్టణంలోని ఇజ్రాయల్ పేట వాస్తవ్యులు చేదూరి సాల్మన్ రాజు అకాల మరణం వార్త తెలుసుకొని ఆయన పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం…

కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి

గుంటూరు జిల్లా, తెనాలి కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి నవరత్నాల పథకంలో భాగంగా గడప గడప పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై తెదేపా సభ్యుడు అభ్యంతరం తెలపగా వైసీపీ కౌన్సిలర్లు…

పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ

ప్రకాశం జిల్లా యఱ్ఱగొండపాలెంమండలం అమానిగుడిపాడు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలనందు పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్ నివాసి కొణిజేటి శ్రీనివాసరావు మరియు అమానిగుడిపాడు గ్రామరెవిన్యూ అధికారి తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ లు విద్యార్ధులకు పెన్నులు, ఫ్యాడ్లు,పెన్సిళ్ళు…

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు అయినా సందర్భం గా బాపట్ల జిల్లా సి.పి.ఐ పార్టీ సంఘీభావం బాపట్ల పట్టణంలో సీ.పీ.ఐ పార్టీ జిల్లా కార్యాలయం విలేకరులు సమావేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రక్రియకు కంకణం కట్టుకొని పాలన…

ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్న ఆటో డ్రైవర్

పశ్చిమగోదావరి జిల్లా ఉండి పెద్ద వంతెన సెంటర్ వద్ద ఆటోని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ ను అసభ్య కరమైన పదజాలంతో మాట్లాడిన ఏ…

కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లోనే మరణం

కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లోనే మరణం ఆఫ్రికా దేశం బురుండిలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్… బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకిన24 గంటల్లోనే ముక్కు నుంచిరక్తస్రావంతో మరణించిన ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకిన వారిలో ఉండే లక్షణాలు.జ్వరం, తలనొప్పి,…

సాగర్ పైప్ లైన్ హౌస్ హోల్డ్ కనెక్షన్ లైన్ శంఖుస్థాపన కార్యక్రమము

మార్కాపురం నియోజకవర్గ లోమార్కాపురం పట్టణం ఉదయం 09:30నిమి”లకు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కె పి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద 27,28,29,30,31,32,33,35 బ్లాక్ లలో 5కోట్ల 30లక్షల సాగర్ పైప్ లైన్ హౌస్ హోల్డ్ కనెక్షన్ లైన్…

ఎటువంటి అనుమతులు లేని ఇసుక రీచ్ ల నుండి ఇసుక అక్రమ రవాణా…..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: ఎటువంటి అనుమతులు లేని ఇసుక రీచ్ ల నుండి ఇసుక అక్రమ రవాణా….. కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామ ఇసుక రీచ్ నుండి అక్రమ రవాణా… మున్నలూరు రీచ్ నుండి జిల్లాలో అనేక ప్రాంతాలకు ఇసుక మాఫియా…

ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రమాణ స్వీకార వేడుకకు భారీ సంఖ్యలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రమాణ స్వీకార వేడుకకు భారీ సంఖ్యలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు. అంతకుముందు కంచర్ల శ్రీకాంత్ ని, ఇంటూరి నాగేశ్వరరావు తో…

అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ

ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం వికాస్ స్కూల్ యాజమాన్యం తమ బిల్డింగ్ కు అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగిన భవన యాజమానులు. అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ తాను అద్దెకు ఇచ్చినభవనానికి తాళం వేస్తే పగలు…

You cannot copy content of this page