సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో గల శ్రీ రామాయణం వీధిలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ కుర్రవాళ్ళ ఆధ్వర్యంలో నంవరపు శ్రీనివాస్ రావు దర్శించుకోవడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరసిద్ధి వినాయకుడు అందరిని చల్లని చూపు, మాప్రాంత, గ్రామ ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షం గా ఆనందంగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె.సత్తిల్,జనసేన నాయకులు బి.సతీష్ ,ఆర్.శివ శంకర్,ఎన్. హేమత్,పి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
Related Posts
పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రౌతు,ఎమ్మెల్యే పల్లా….
SAKSHITHA NEWS పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రౌతు,ఎమ్మెల్యే పల్లా…. సాక్షిత:- 79 వ వార్డు గాజువాక నియోజవర్గం అగనంపూడి, వేపచెట్టు జంక్షన్లో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ అధ్యక్షతన గాజువాక శాసనసభ్యులు ఆంధ్ర…
దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం.
SAKSHITHA NEWS దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. సాక్షిత:- పరవాడ జీవీఎంసీ పెదగంట్యాడ మండలం 77వ వార్డు పరిధిలో గల కేఎస్ పాలెం మరియు దేవాడ గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం…