SAKSHITHA NEWS

Municipal Chairman Takkalapalli Rajeswara Rao appealed to the people of Jammikunta town

జమ్మికుంట పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు విజ్ఞప్తి చేశారు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ప్రజలు వ్యాపారులు సకాలంలో ఇంటి పన్నులు నల్ల పన్నులు షాపు లైసెన్సుల పన్నులు జమ్మికుంట మున్సిపాలిటీకి కట్టి జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని మరియు నల్ల నీరు వృధాగా పోనీయద్దని మురికి కాలువలో మురికి కాలువలో నల్ల పైపు వేయవద్దని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు గారు ప్రజలను కోరారు.


SAKSHITHA NEWS