వామపక్ష పార్టీలు బలపరిచిన మునుగోడు ఎమ్మెల్యే

Spread the love
Mungodu MLA who was strengthened by the left parties

సాక్షిత : వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో, తను ఇన్చార్జిగా ఉన్న చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డుకు చెందిన యువకులు N. రాజు, S సాయిరాం, S భాను, S నర్సింహా, S ఆంజనేయులు, S శ్రావణ్, S. బాల్ రాజ్, K. రాజు, B. గణేష్, K వంశీ, B. జనార్దన్, B. గణేష్ లు మరియు వారి అనుచరులు BJP, కాంగ్రెస్ పార్టీల నుండి BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… అందరూ కలిసి ఏకతాటిగా పని చేస్తూ… TRS పార్టీ మరియు వామపక్ష పార్టీలు బలపరిచిన మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూచిస్తూ.. యువకులకు కార్యాచరణ నిర్దేశించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page