మృతుల కుటుంబాలను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Spread the love

Mulugu MLA Sitakka visited the families of the deceased

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ములుగు మండలం లోని దేవగిరిపట్నం గ్రామానికి చెందిన తుమ్మ బాలశివ రెడ్డి మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క


బూర గణేష్
తేజవత్ రాజు కుమార్ లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క


ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
సర్పంచులు ఇన్నారెడ్డి,ఎండీ అహ్మద్ పాషా,కిసాన్ కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి చిట్టి లక్ష్మారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,
సమ్మయ్య,మొగిలి
అక్షిత్ రెడ్డి తదితరులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page