కుటుంబ సభ్యులను పరామర్శించారుఎమ్మెల్యే వికారాబాద్

Spread the love

MLA Vikarabad visited the family members

వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామంలో TRS పార్టీ కార్యకర్త సుభాష్ నాన్నఐన S నర్సింలు మరియు పార్టీ కార్యకర్త రాజు అమ్మ ఐన నాగమణి మరణించగా వారి భౌతిక కాయాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి,

వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, అనంతరం ఇటీవల కాలంలో మరణించిన అంజమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page