ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

Spread the love

MLA Guvwala Balaraju who held a review meeting with key leaders

అచ్చంపేట నియోజకవర్గ అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

.

ఈసందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ ల నిర్మాణం శంకుస్థాపన, ఇతర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధి కోసం కావల్సిన నిధులు కేటాయించడం జరుగుతుందని.

.త్వరలో అచ్చంపేట ప్రాంతానికి సీఎం కెసిఆర్ రాకతో అభివృద్ధి పనులకు మోక్షం కల్గుతుందని, పార్టీ నాయకులు, గ్రామాలలో పటిష్టంగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం ప్రజల అవసరాల సేవకులుగా పనిచేసే విధానంలో నిమగ్నమై ఉండాలని వారు సూచించారు.

Related Posts

You cannot copy content of this page