నిరుపేద కుటుంబానికి 10000 ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

నిరుపేద కుటుంబానికి 10000 ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలో అనారోగ్యంతో రామగళ్ళ నారాయణ మృతి చెందడంతో అనంతారం గ్రామ BRS పార్టీ నాయకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి తెలుపగా మృతునీకి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ వెంటనే స్పందించి తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా మృతుని భార్య రామగల పుశమ్మ కి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిమ్ముల దీపా నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ పెరుగు స్వరూప లక్ష్మణ్ బి ఆర్ ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ మన్నే మహేష్ యాదవ్ వార్డ్ మెంబర్ తలారి యాదయ్య కురుమ వెంకటేష్ బి ఆర్ ఎస్ నాయకులు తలారి నర్సింలు చెంది శ్రీకాంత్ కురుమ రాజు కురుమ యాదగిరి కురుమ కుమార్ కురుమ మల్లయ్య రాములు శ్రీశైలం రామగల అశోక్ జోగు వీరయ్య కొమ్ము పోచయ్య రామగల రాజు పాల్గొనడం జరిగింది జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page