పునః ప్రతిష్ట-సహిత నూతన పుష్కరిణి ప్రారంభ మహోత్సవంలో ఎమ్మెల్యే దాసరి

Spread the love

MLA Dasari at the grand opening of the re-prestigious new Pushkarini

ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం నందు శ్రీ వీరభద్ర స్వామి-శ్రీ బంగారు పోచమ్మ-శ్రీ మదన పోచమ్మ పునః ప్రతిష్ట-సహిత నూతన పుష్కరిణి ప్రారంభ మహోత్సవంలో ఎమ్మెల్యే దాసరి
దాతలచే నిర్మించే నూతన గృహ వసతి సముదాయానికి శంకుస్థాపన ఎమ్మెల్యే దాసరి*

సాక్షిత : ఓదెల మండలకేంద్రంలో శ్రీ ఓదెల మల్లిఖార్జున స్వామి దేవాలయం నందు శ్రీ వీరభద్ర స్వామి-శ్రీ బంగారు పోచమ్మ-శ్రీ మదన పోచమ్మ పునః ప్రతిష్ట సహిత-నూతన పుష్కరిణి ప్రారంభ మహోత్సవంలో పాల్గొని దాతలచే నిర్మించే నూతన గృహ వసతి సముదాయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్,ఎంపీపీ కునారపు రేణుకాదేవి,ఓదెల ఆలయ ఛైర్మెన్ మేకల మల్లేశం యాదవ్,

జడ్పీటీసీ గంట రాములు,మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, PACS ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,రైతు సమితి మండలాధ్యక్షుడు కావేటి రాజు,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి,ఆకుల మహేందర్,ఓదెల ఆలయ ధర్మకర్తలు కనికిరెడ్డి సతీష్, అరెల్లి మొండయ్య, కర్రె కుమారస్వామి,మూడెత్తుల శ్రీనివాస్, చింతం వెంకటస్వామి,దాసరి రాజయ్య,బత్తుల రమేష్ దుగ్యాల నర్సింగరావు,రౌతు స్వర్ణలత, పోసాని శ్రీనివాస్, పెగడ రమేష్,పరుపాటి నరేందర్ రెడ్డి,దూపం వీర భద్రయ్య, అనుబంధ సంఘాల అధ్యక్షులు మ్యాడగొని శ్రీకాంత్,

మహేష్, కుమారస్వామి,పొచెట్టి, గుండేటి మధు,పోతుగంటి రాజు, పోతర్ల శ్రీనివాస్, గుర్రం పద్మ,వస్త్రం నాయక్, సర్వర్,రాజు,మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు,గ్రామ శాఖ అధ్యక్షులు,బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page