మెదక్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు డ్రా తీసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి*

Spread the love

మెదక్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు డ్రా తీసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి*

మెదక్ పట్టణంలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల డ్రా ప్రక్రియను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఐదు రిపేర్లను డ్రాలో ఎంపిక చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ అధికారులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page