SAKSHITHA NEWS

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1).నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన గిలకత్తుల యాదయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకి చెందిన వంగూరి ఎల్లయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app