పెదకూరపాడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి

Spread the love




Many developments in Pedakurapadu constituency

పెదకూరపాడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

పెదకూరపాడు నియోజకవర్గంలోని, అమరావతి మరియు తుళ్లూరు గ్రామాల మధ్య ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ, అభివృద్ధి మరియు పెద్ద మద్దూరు గ్రామం వద్ద 44 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులుకై జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ, ఎమ్మెల్యేలు నంబూరి శంకర్రావు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి మరియు ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మంత్రి జోగి రమేష్ ని ఘనంగా సన్మానించారు.

Related Posts

You cannot copy content of this page