మహబూబ్‌నగర్ జిల్లా NSUI కమిటీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి

Spread the love

Mahbubnagar district NSUI committee organized Collectorate siege

మహబూబ్‌నగర్ జిల్లా NSUI కమిటీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో బాగంగా తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ను వెలది మంది విద్యార్థులతొ కలిసి ముట్టడించిన తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర NSUI అధ్యక్షులు వెంకట్ బల్మూర్

.కార్యక్రమం లో NSUI జాతీయ కో ఆర్డినేటర్ దినేష్ , తెలంగాణ రాష్ట్ర NSUI కార్యదర్శి ముకుందం రమేష్ , అనుప శేఖర్ , వనపర్తి జిల్లా NSUI అధ్యక్షుడు రోహిత్,ఫహద్, శివ, నవీన్, సాయి, శ్రీకాంత్, దిలీప్, అనిల్, చరణ్ పాల్గోనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page