SAKSHITHA NEWS

Leaders who met MLA

ఎమ్మెల్యే ను కలసిన నాయకులు

శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని ఉదయం వారి నివాసంలో జిన్నారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్

,ఉప సర్పంచ్ సంజీవ్,వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్,శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,మండల అధ్యక్షుడు రాజేష్,మల్లేష్,మహేష్,భీమ్ రావు,నరేష్,మల్లేష్ యాదవ్,బుక్క భాస్కర్,శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS