బాలాజీ ఎస్టేట్ వద్ద అర్దరాత్రి రోడ్ ప్రమాదం

Spread the love

పల్నాడు జిల్లా

వినుకొండ.

వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామ శివారు బాలాజీ ఎస్టేట్ వద్ద అర్దరాత్రి రోడ్ ప్రమాదం

కాకినాడ నుండి మంత్రాలయం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి శనగల లోడుతో వినుకొండ వెళుతున్న లారీ ని వెనుక నుండి డీ కొనగా 8 మందికి సల్ప గాయాలు,

బస్ డ్రైవర్ పిల్లి నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page