SAKSHITHA NEWS

తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 02/03/25 రోజున నేషనల్ చాంపియన్షిప్ కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో లషీర నందవరం మెడక్ జిల్లా నుండి 2 వ స్థానం లో లషీర నందవరం Silver మెడల్ గెలుచుకుంది మరియు హైదరాబాదు నుండి వేద్య శివాన్ష్ ఈ నెల 21 న గుంటూరు లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక అయ్యారు
ఈ కార్య్రమంలో శ్రీ రామారావు గారు మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, రాజు తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిల్లి పబ్లిక్ స్కూల్ చైర్మన్ హైదరాబాద్ పాల్గొన్నారు.
కోచ్ : బండి స్వామి అభినందనలు తెలియజేశారు.