కృష్ణ రామాపురం గ్రామంలో నూతన MPP. పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి రోజా

Spread the love

కృష్ణ రామాపురం గ్రామంలో నూతన MPP. పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి రోజా.
సాక్షిత : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా
నగరి మండలం నంబకు సచివాలయం పరిధిలో కృష్ణా రామాపురం గ్రామంలో గ్రామ ప్రజల చిరకాల కోరిక మేరకు నాడు నేడు పథకం కింద అంచనా విలువ రూ.16.00 లక్షలతో రెండు అడిషనల్ క్లాస్ రూమ్స్ మరియు 26.00 లక్షలతో ఎంపీపీ పాఠశాల భవనము మొత్తం కలిపి రూ. 42.00 లక్షలతో నిర్మించనున్న కొత్తగా నిర్మించునున్న ఆధునికీకరణ పాఠశాల భవనానికి భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్కే రోజా భూమి పూజ చేస్తారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, సచివాలయ సిబ్బందిలు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page