ఇందిరాపార్క్ లో మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద నివాళులు

Spread the love


Koona Srisailam Goud paying homage at Marri Chenna Reddy Samadhi in Indira Park

ఇందిరాపార్క్ లో మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నా రెడ్డి 26 వ వర్ధంతి సందర్బంగా ఇందిరాపార్క్ లోని మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజస్యభ సభ్యులు డా. కె లక్ష్మణ్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page