వినూత్న కార్యక్రమానికి కాకాణి శ్రీకారం”

Spread the love


Kakani Srikaram for innovative program

వినూత్న కార్యక్రమానికి కాకాణి శ్రీకారం”.



సాక్షిత నెల్లూరు జిల్లా:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పిల్లలందరికీ, అల్పాహార విందుగా “రాగిజావ”ను అందించే కార్యక్రమం ప్రారంభం.

సర్వేపల్లి నియోజకవర్గంలోని 25,499 మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు ఉదయం పూట స్కూల్ ప్రారంభం కాగానే, అల్పాహారంగా రాగిజావను శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా అందించే కార్యక్రమాన్ని చెముడుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ , డీఈఓ రమేష్ బాబు , సర్వ శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉషారాణి , జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి , ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు.

Related Posts

You cannot copy content of this page