యర్రగొండపాలెం పట్టణంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

Spread the love

In Yarragondapalem town, this is a program for our state

సాక్షిత : యర్రగొండపాలెం పట్టణంలోని గోళ్ళ బజార్, అమ్మవారి శ్యల వీది, యక్కలి వీది లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో పాల్గొని ప్రతి ఇంటిని సందర్శించి కరపత్రాలను పంచుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియపరచి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మరియు యర్రగొండపాలెం పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వర రావు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, పట్టణ తెదేపా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, మంత్రునాయక్, ఎస్ ఎండి యూసుఫ్, కాకర్ల కోటయ్య, మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్, సీనియర్ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, శనగ నారాయణ రెడ్డి, రామకృష్ణ, చిట్యాల వెంగళ రెడ్డి, ఆతుకూరి కిష్టయ్య, తోట మహేష్ నాయుడు, కొత్తమాసు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు గౌడ్, పేరం రమణ రెడ్డి, కోట డేవిడ్, పాలడుగు వెంకట కోటయ్య, మేడిబలిమి అచ్యుత రావు, యస్. పవన్, పొట్టి విజయ్ సాయి, పొట్టి మస్తాన్, పొట్టి భాస్కర్, గురిజేపల్లి జిలాని, చిన్న వలి, షేక్. డాన్ రఫీ, షేక్.ఇస్మాయిల్, కొత్త భాస్కర్, మలిపెద్ది రామకృష్ణ, దొంతా వెంకటరావు గౌడ్, షేక్ ఇస్మాయిల్,

ఎంపీటీసీ షేక్ రఫీ, కిషోర్ సింగ్, పమిడీమర్రి కిషోర్, నక్కా రాములు, చేదూరి కిషోర్, చేదూరి లక్షయ్య, చేదూరి గంగయ్య, పేరం నాగిరెడ్డి, సేవ్యా నాయక్, సురేష్, నాగరాజు వెంకటేశ్వర్లు, ఆనంద్, కందుల నారాయణ రెడ్డి, మాగులూరి వెంకటేశ్వర్లు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page