ఘనంగా జ్యోతిరావు పూలే వర్థంతి

Spread the love

Happy birthday Jyoti Rao Phule

ఘనంగా జ్యోతిరావు పూలే వర్థంతి

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

‌షాద్ నగర్ గ్రంథాలయంలో చైర్మన్ పెరుమాళ్ళ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, చైర్మన్ & కమిటీ సభ్యులు జ్యోతిరావు పూలే అనగారిన వర్గాలకోసం ఉన్నతికోసం ఆయన చేసిన కృషి కొనియాడారు

,ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లాడ శేఖర్, వైస్ చైర్మన్ అందె మహేశ్వర్, కమిటీ సభ్యులు ఆర్ల యాదయ్య, అబ్దుల్ రావుఫ్, అందె జంగరాజ్, గడ్డం ఆంజనేయులు, గోపాల్ టీఆర్ఎస్ నాయకులు సునీల్ రెడ్డి, మహ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page