గ్రీన్ఇండియా చాలెంజ్

Spread the love

గ్రీన్ఇండియా చాలెంజ్

……..

సాక్షిత : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా మారేడ్పల్లి తహసీల్దార్ మాదవిరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పద్మ….
ఈ సందర్భంగా సిఐ పద్మ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
అనంతరం మలక్పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జ్యోత్స్న, కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ విజులత,గవర్నమెంట్ మెటర్నటి హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి కి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు…

Related Posts

You cannot copy content of this page